User:Kommushanthan/sandbox

Hi ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః

లక్ష్మీ నరసింహస్వామి వారు కృతయుగంలో అర్జున వృక్షం లో  వేలిశాడు  

10వ శతాబ్దంలో లో పట్నం పాలేగాలు వారి గోవులు కదిర్ర వృక్షం క్రింద ఉన్న పుట్ట లో ని స్వామి వారి సాలగ్రామలను పాల తొ అభిషేకం

చేసేవి వి అని పురాణల ద్వారా  తెలుస్తోంది

పట్నం పాలే గారి రంగనాయకుల కు స్వామికి వారు స్వప్నం లో సాక్షాత్తకరించి పుట్ట లో ఉన్న  స్వామి వారి సాలిగ్రామల ను  తీసి ప్రతిష్టా చేసారు అని పురాణ గాధ

ఆలయం ని మొదట నిర్మించినది పట్నం పాలే గారి రంగనాయకులు స్వామి వారికి గర్భ గుడి నిర్మిచాoరు అని చరిత్ర చెబుతోంది

కి.శ.1322 వ సంవత్సరం నాటికి పూర్వం కి చెందిన  గుడి గా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది

గుడి ని 3 భాగాలుగా నిర్మించారు

1 బుక్కరయలు పనుపు కుమార కంప రాయలు 1350 నాటికి పూర్తి చేశారు అని చారిత్రక నేపథ్యం

2వ దశ ని హరి హర రాయలు 1386-1418 మధ్య నిర్మాణం చేసినట్లు చరిత్ర చెబుతోంది

3వ దశ ని శ్రీ కృష్ణ దేవరాయలు 1709-1729 మధ్య పూర్తి చేసినట్టు ఆధారాలు ద్వారా తెలుస్తోంది

కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ క్షత్రపాలకులు చేన్న కేశవ స్వామి

పూర్వం స్వామి వారి కళ్యాణము జరుగుతున్న మండపం ను కొట్టయ మండపం అని పిలిచేవారు

భృగు మహర్షి  కి స్వామి వారు స్వప్నం లో కనిపించి  కోనేరు లో ఉన్న

ప్రతిమ లను తీసి  ప్రాణ ప్రతిష్ట చేయమని ఆజ్ఞపించరూ స్వామి ఆజ్ఞ మేరకు భృగు మహర్షి స్వామీ వారి అమ్మ వార్ల ఉత్సవ విగ్రహాలను బయటకు తీసి ప్రాణ ప్రతిష్ట  చేసారు వసంత ఋతువు లో వెల్లికి తీశారు కనుక వసంత వల్లబులు అని నామకరణం చేసారు

హిరణ్యకశిపుడు సంహరించి న  తరువాత స్వామి వారి ని శాంతిప  చేయాలి అని దేవతలు       అష్టదిక్కపాలకులు ప్రహ్లాదుని తో కలిసి స్వామీ వారి ని శాంతిపచేసిన ప్రదేశం కాబట్టి  కదిరి కొండ అని ఆంటరూ   స్వామి అక్కడ చెంచు శ్రీ లక్ష్మీ సమేతంగా పూజాది కైంకరాలు అందుకుటున్నారు

స్వామి వారి రౌద్ర రూపం దాల్చి హిరణ్యకశిపుడు తన తొడల పై పరుండ పెట్టి సమాహారం చేిస్తుఉన్నారు పక్కనే శ్రీ ప్రహ్లాదుల వారు కూడా భక్తులకు దర్శనం ఇస్తా ఉన్నరు  ప్రహ్లాదవరద నరసింహ అని  స్వామీ వారి అంటారు స్వామీ వారు హిరణ్యకశిపుడు సంహరించి తన పేగులు లను మాలలు గా వేసుకున్నారు కనుక స్వామి వారి సహస్రనామఅర్చన లో రక్తమాలవిభూషణనాయనమః ఓం

రక్త గందనులేపానయనమః ఓం అని స్వామి వారి సహస్రనామఅర్చన లో ఉంది  స్వామి వారు అష్ట భుజాల తో దర్శనం ఇస్తా ఉన్నారు

అభిషేకం అనంతరం స్వామీ వారు వక్షస్థలo లో శ్వేత బిందువులు ధర ధర గా  వస్తాయి

1822వ సంవత్సరం లో మొదటి పాలగ వర్గం దేవాలయం లో ఎన్నోపునరుద్ధరణ చర్యలు చేపట్టారు

1953 వ సంవత్సరం లో దుర్గ మత ఆలయం ని శ్రీ అమృత వల్లీ అమ్మవారి ఆలయం గా మార్చరూ మొదట దుర్గ దేవి ఆలయం ని పశ్చిమ చాళుక్యులు  కాలం లో నిర్మిచారు అప్పటి ఖర్చు తొమ్మిది లక్షల ఎనభైఐదు వేల పదిివందల డేబై ఆరు రూపాయల గా  పశ్చిమ చాళుక్యులు శాసనం ద్వారా తెలుస్తోంది

మొదట ఈ ఆలయం మైసూర్ సంస్థానం లో భాగం అయి ఉండేది అని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అందువల్లనే స్వామీ వారిని కర్ణాటక ప్రాంత ప్రజలు తమ ఇంటి ఇలావెల్పు గా కొలుస్తారు

1356వ సంవత్సరం లో కొక్కంటి పాలే గాలు పశ్చిమ గోపురం ని నిర్మిచారు

1457 లో స్వామి వారి భక్తురాలు అయిన ససవుల చిన్నమ్మా దక్షిణ గోపురం ని నిర్మించిoది  పిడుగు పాడి గోపురం దెబ్బా తినడం వల్ల దేవాలయం వారు పునర్నిర్మాణం చేసారూ

1709లో శ్రీ కృష్ణ దేవారాయలు ఉత్తర గోపురం ని తూర్పు రాజా గోపురం ని అచ్చుతదేవా  రాయలు నిర్మిచాoరు

దేవాలయం లో చాలా తీర్థలు ఉన్నాయి  నాకు తేలిసినవి

భృగు తీర్థం

కుంతి తీర్థం

ద్రౌపథి తీర్థం

పాండవ తీర్థం

వ్యాస తీర్థం

గరుడ తీర్థం అని నాకు తేలిసిన తీర్థంమ లు

ఈ క్షేత్రంలో  మద్దిలేరు నది ప్రవర్తిస్తుంది

పురాణల ప్రాకారం  కదిరి క్షేత్రాo రెండో వ ది గా ఉంది ప్రధమo వెంకటాచలం ద్వితీయం ఖాద్రిరం ఆని బ్రహ్మాండ పురాణం ద్వారా 13 అధ్యయలు గా ఉంది అని పురాణం ద్వారా తెలుస్తోంది

నాకి ఈ సమాచారం తెలియజేసిన  ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం శ్రీ వెంకట నరసింహచార్యులు గారి కి మరియు వారి  కుమారుడు  అర్చకం శ్రీ వెంకట రమాచార్యులు(కుమారస్వామి) గారి కి ధన్యవాదాలు తెలుపుతూ

శ్రీ యత్ కాంతయ కళ్యాణనిదాయే     నిదాయేర్థినం ఖాద్రి పుర నివాసయా  నరసింహాయ మంగళం

                      స్వామి వారి సేవ లో

                                   మీ

                    కోమ్ము శాంతన్ కుమార్