రెంటాల నాగేశ్వరరావు

పరిచయం :

రెంటాల నాగేశ్వరరావు వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి, అవగాహన ఉన్న రచయిత. ఆయన గుంటూరు జిల్లా, రొంపిచర్ల మండలంలోని సంతగుడిపాడులో 1952 మార్చి 15 తేదిన జన్మించారు. సైకాలజీలో ఎమ్. యస్. సి చదివిన నాగేశ్వరరావు జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమంలో అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆయన రచించిన కథలకన్నా శాస్త సంబంధ రచనలే అధికం.

రచనలు :

1.చీకటి దీవి

2. దక్షిణ ధృవయాత్ర

3. సైన్స్ ఫిక్షన్ నవలలు

4. విశ్వం

5. భూమి కథ

6. అగ్ని పర్వతాలు

బహుమతులు

  1. 'స్త్రీ పర్వం' అనే కథలో మెదటి బహుమతి
  2. 'రెక్కలొచ్చిన' అనే కథలో బహుమతి
  3. 'స్వేదం ఖరీదు' అనే కథలో ద్వితీయ బహుమతి
  4. 'తిలదానం', అవతలి గట్టు మె"న కథలు

ప్రసిద్ది

స్పష్టమైన బావ ప్రకటన, మంచి కథా కథనం వీరి కథల్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది.

మరణం

వీరు 2008 జనవరి 3తేదీన స్వర్గస్థులైనారు